సత్య నాదెళ్ళ ప్రపంచానికే గర్వ కారణమైన సంస్థ మైక్రో సాఫ్ట్ కు సి ఇ ఒ. నిన్న ఆయన భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్ లో క్రిస్మస్ సంబరాలకు వచ్చిన ఆయన ప్రధాన మంత్రి మోడీ తో సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ మోడీ స్వప్నం అయిన డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా లో భాగస్వామ్యం కావాలని ఉందని ఆకాక్షించారు.
Click Here to Know More
Click Here to Know More Political News

No comments:
Post a Comment